Saturday, 20 March 2021

వైసీపీలో మున్సిపల్ పదవులు రాజేసిన చిచ్చు .. రాష్ట్రవ్యాప్తంగా రగులుతున్న అసంతృప్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చినా, పార్టీలో మాత్రం అంతర్గత కలహాలకు ఆజ్యం పోశాయి. మున్సిపాలిటీలకు సంబంధించిన పదవుల కేటాయింపు అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. కొన్ని చోట్ల మునిసిపాలిటీల్లో పదవులపై పంచాయితీ బాహాటంగానే కొనసాగింది. డబ్బు ఇచ్చిన వారికే పదవులు ఇచ్చారంటూ తీవ్ర అసహనం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Penjcw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour