Saturday, 20 March 2021

నిమ్మగడ్డ బ్రహ్మాస్త్రం- గవర్నర్‌ లేఖ లీక్‌పై సీబీఐ విచారణకు పిటిషన్‌-ప్రివిలేజ్‌కు కౌంటర్‌

ఏపీలో వైసీపీ సర్కార్‌ వర్సెస్‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌గా సాగిపోతున్న వార్‌ ఇవాళ మరో మలుపు తిరిగింది. గతంలో స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రయత్నాలు చేస్తున్న తనను టార్గెట్‌ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఎస్ఈసీ ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో అనుచిత వ్యాఖ్యలున్నాయంటూ ప్రభుత్వం నిమ్మగడ్డకు ప్రివిలేజ్‌ నోటీసులు పంపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r8jGCm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour