Tuesday, 16 March 2021

కరోనా తొలి రోజుల తరహా పరిస్థితులు: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్: లాక్‌డౌన్‌కు ప్రిపేర్?

న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోన్నాయి. ఈ నెల ఆరంభంలో 10 వేలకు దిగువగా నమోదైన రోజువారీ కేసులు.. రెండు వారాలు తిరిగే సరికి 25 వేలకు చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా 20 వేలకు పైగా కేసులు రికార్డవుతున్నాయి. ప్రత్యేకించి- మహారాష్ట్ర కరోనా వైరస్ బారిన పడింది. వేలల్లో అక్కడ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Kwd8z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour