Tuesday, 16 March 2021

మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!

అగ్రరాజ్యం అమెరికా మరోసారి మారణహోమానికి వేదికైంది. జాత్యహంకారం, ఇతర నేరాలకు కేరాఫ్‌గా ఉండే జార్జియా రాష్ట్రంలో మరో కిరాతక సంఘటన చోటుచేసుకుంది. జార్జియా రాజధాని అట్లాంటా సిటీలో ఓ సాయుధుడు నెత్తుటేరులు పారించాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఇప్పటిదాకా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఆసియా వాసులు కూడా ఉన్నారని పోలీసులు ప్రకటించడం అక్కడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cEfghn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour