Tuesday, 23 March 2021

లోన్ మారటోరియం, ఈఎంఐ వడ్డీలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: కేంద్రాన్ని ఆదేశించలేం

న్యూఢిల్లీ: రుణాల మారటోరియంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వినిపించింది. లోన్ మారటోరియంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో- రుణ మారటోరియం కాలాన్ని పొడిగించలేమని కూడా తెలిపింది. ఆర్ధిక ప్యాకేజీలు, ఉపశమనాలు, ఉద్దీపనలను ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని పేర్కొంది. మారటోరియం కాలాన్ని పొడిగించేలా ఆదేశాలను జారీ చేయడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tE2whI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour