Tuesday, 23 March 2021

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ఉగ్రరూపం - ప్రజలు జాగ్రత్తగా ఉండాలి- రానున్న రోజుల్లో..!

వేసవి కాలం ప్రారంభమైంది. భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు కరోనావైరస్ కేసులు పెరుగుతుండగా... మరో వైపు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఓ మోస్తారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f6QTf2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour