Friday, 19 March 2021

బీజేపీ అస్సాం గెలిస్తే ఏముంది ? బెంగాల్‌ కొడితేనే -ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఆసక్తికర చర్చ

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు తప్పవని తేలిపోతోంది. అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే బీజేపీకి విజయవకాశాలు కనిపిస్తుండగా.. బెంగాల్‌, తమిళనాడు, కేరళలో విపక్షాలు సత్తా చూపబోతున్నాయి. దీంతో ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vIOYTK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour