Friday, 19 March 2021

మొహమాటాల్లేవ్: మోడీకి కేసీఆర్ సర్కార్ ఘాటు రిప్లై: వేస్టేజ్‌ లెక్కలివే: ఒప్పుకొంటూనే నిప్పులు

న్యూఢిల్లీ: అత్యంత విలువైన కరోనా వైరస్ వ్యాక్సిన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వృధా అవుతోందంటూ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలపై తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ స్పందించింది. కేంద్రానికి ఘాటుగా బదులిచ్చింది. లెక్కలతో సహా వివరాలను సిద్ధం చేసింది. ఏపీ, తెలంగాణలో 17.6 శాతం మేర వ్యాక్సిన్ వృధా అవుతోందని, దీన్ని అరికట్టాలంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s1lj6b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour