Monday, 15 March 2021

చెదిరిందయ్యా చంద్రం: కొండపైన అమ్మవారు..కింద కమ్మవారు కాదు: పవన్ కొత్త బిజినెస్: వైసీపీ

అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనం.. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా విజయాలను అందుకుని జోరు మీదున్న వైసీపీ నేతలు తాజాగా పట్టణ స్థానిక సంస్థల్లో నమోదు చేసిన గెలుపును ఎంజాయ్ చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qMEVcP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour