Monday, 15 March 2021

గవర్నర్ నోటితో బీజేపీకి చురకలు -నం.1 రాష్ట్రంగా తెలంగాణ -అసెంబ్లీలో తమిళిసై కీలక ప్రసంగం

తెలంగాణలో ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత జోరుమీదున్న బీజేపీ నిత్యం ఏదో ఒక ఇష్యూపై రచ్చ చేస్తూ కేసీఆర్ సర్కారును ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తుండటం, ఏ చిన్న సమస్య వచ్చినా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెంతకు వెళ్లి గోడు చెప్పుకోవడం కమలనాథులకు అలవాటైన వేళ.. అదే గవర్నర్ నోటితో కాషాయ పార్టీకి చురకలు వేయించారు ముఖ్యమంత్రి కేసీఆర్...

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tjgmpp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour