Tuesday, 16 March 2021

బీజేపీలో ఒకేరోజు భారీ విషాదాలు -కరోనాతో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మృతి -సిట్టింగ్ ఎంపీ శర్మ ఆత్మహత్య

భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకే రోజు రెండు భారీ విషాదాలు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించిన కాసేపటికే, బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ కన్నుశారు. వరుస విషాదాల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eKgVEV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour