Tuesday, 16 March 2021

రైతుల ఆందోళన ఉధృతం.. ఢిల్లీ బోర్డర్లో పలు మార్గాలు మూసివేత , ట్రాఫిక్ మళ్ళింపు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో శాశ్వత నిర్మాణాలు చేసుకుంటున్న రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసన కారణంగా హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ (యుపి) లతో జాతీయ రాజధాని యొక్క అనేక సరిహద్దులు బుధవారం మూసివేయబడ్డాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cEKEfR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour