Monday, 29 March 2021

రాసలీలల సీడీ వ్యవహారం : హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆ యువతి లేఖ... సిట్‌పై సంచలన ఆరోపణలు...

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల సీడీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఆ సీడీలో ఉన్న యువతి తాజాగా కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్‌కు లేఖ రాశారు. తన కేసుపై విచారణ చేపట్టాలని కోరిన యువతి... ప్రభుత్వం నుంచి తనకు భద్రత కల్పించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.అంతేకాదు,రమేష్ జర్కిహోళి నుంచి తనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w7hYoz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour