Monday, 29 March 2021

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు ఏమైంది?: ఆసుపత్రిలో అడ్మిట్: సర్జరీ: మొన్నే అమిత్ షాతో భేటీ

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్.. ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. బుధవారం ఆయనకు సర్జరీ కూడా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు నవాబ్ మలిక్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రమే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, 31వ తేదీన ఎండోస్కోపీ అనంతరం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O2pZdj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour