Monday, 8 March 2021

జగన్‌ అమరావతి ద్రోహి- జనం కన్నెర్ర చేస్తే తాడేపల్లి వీడాల్సిందే- గుంటూరులో చంద్రబాబు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత ఇవాళ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గుంటూరు నగరంలో పలు రోడ్‌షోల్లో పాల్గొంటున్న చంద్రబాబు.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. అమరావతి ద్రోహి, జనం కన్నెర్ర చేస్తే నువ్వు తాడేపల్లి వదిలి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ప్రజలు ఈసారి వైసీపికి ఓటేస్తే ఇక వారిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kS5Fr4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour