Monday, 8 March 2021

బీజేపీ నేత నిప్పుతో చెలగాటం: ఫైర్ బ్రాండ్‌తో బిగ్ ఫైట్: నందిగ్రామ్ ఫిక్స్: 12న నామినేషన్

కోల్‌కత: భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ నాయకుడు, మాజీ మంత్రి సువేందు అధికారి.. రాజకీయాల్లో చావో, రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీ కొట్టబోతోన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగింట్లో పార్టీ ఫిరాయించిన ఈ తృణమూల్ మాజీ నాయకుడు తనకు అచ్చి వచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38j48Fn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour