Sunday, 21 March 2021

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త: పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ(పీఆర్సీ) ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై తెలంగాణ ఆర్థికశాఖ ఈసీ అనుమతి కోరింది. ఈ క్రమంలోనే పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vFgOAm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour