Sunday, 21 March 2021

నేనో పెద్ద గాడిదను -ద్రోహుల్ని గుర్తించలేకపోయా -బెంగాల్ సీఎం మమత -సువేందు అవినీతి రూ.5వేల కోట్లు

తొలి దశ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ పశ్చిమ బెంగాల్ లో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతున్నది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, టీఎంసీ తరఫున బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఆదివారం ప్రచారాన్ని హోరెత్తించారు. రెండు పార్టీల నేతలూ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. కాగా, సొంత వాళ్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OKfz2p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour