Wednesday, 24 March 2021

బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం... సైకో లీడర్ వల్లే ఈ గతి.. ఇకనైనా మేల్కొనాలని జనం గగ్గోలు...

బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం మోగుతోంది. మంగళవారం(మార్చి 23) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3251 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక మరణాల రేటులో బ్రెజిల్ టాప్‌లో ఉంది. కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. ఇప్పటికే ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోగా... ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి హెల్త్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39cff3j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour