Wednesday, 24 March 2021

కేరళ నన్స్‌పై రైల్లో వేధింపులు: భజరంగ్ దళ్.. రైల్వే పోలీసులు: అమిత్ షానకు పినరయి లేఖ

తిరువనంతపురం: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తోన్న నలుగురు కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినులపై భజరంగ్ దళ్ కార్యకర్తలు వేధింపులకు గురి చేశారు. బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారనే కారణంతో వారిని నిర్బంధించారు. రైల్వే పోలీసులు కూడా భజరంగ్ దళ్ కార్యకర్తలకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ce1P8O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour