Thursday, 11 March 2021

విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం... తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు,స్థానికులు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఏకమై విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ చ‌ర్య‌ల‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30xhhX3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour