Thursday, 11 March 2021

ప్రధాని తల్లి హీరాబెన్‌కు కరోనా వ్యాక్సిన్: మోడీ స్వయంగా..సంతోషంగా: వందేళ్ల వయస్సులో

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మలి విడతలో 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వయోధిక వృద్ధులు, 45 సంవత్సరాలకు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని.. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలువురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30xtD1j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour