Friday, 19 March 2021

షాకింగ్: తమిళనాడులో పుదుచ్చేరి విలీనం -కాంగ్రెస్ ఓట్లు డీఎంకేకు పడవు -మాజీ సీఎం నారాయణస్వామి

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్-డీఎంకే-లెఫ్ట్-వీసీకే పార్టీల కూటమికి నాయకుడిగా వ్యవహరిస్తోన్న వి. నారాయణస్వామి మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గుర్తింపును లాగేసుకుంటుందని, పొరుగున ఉన్న తమిళనాడులో పుదుచ్చేరిని విలీనం చేసేస్తుందని అన్నారు. గత నెలలో కొందరు డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r2T9pU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour