Friday, 19 March 2021

వైఎస్ జగన్ జీతం ఒక్కరూపాయే: ఇన్‌కమ్ ట్యాక్స్ మాత్రం రూ. లక్షల్లో: ఎంత కట్టారో తెలుసా?

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయపు పన్ను మొత్తం.. ప్రస్తుతం వివాదాస్పదమౌతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు..దీనిపై రచ్చ చేస్తోన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఒక్క రూపాయి జీతాన్ని తీసుకుంటూ లక్షల రూపాయల్లో ఎలా ఆదాయపు పన్నును చెల్లించగలుగుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనితో ముఖ్యమంత్రితో పాటు రవాణా శాఖ మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OFbTPt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour