Tuesday, 9 March 2021

మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన జగన్‌-తొలిసారి అఖిలపక్షం, కార్మికులతో

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంద శాతం ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న పార్లమెంటులో తేల్చేసిన నేపథ్యంలో విశాఖలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్ వద్ద కార్మికసంఘాలు చేపడుతున్న నిరసనలు తారా స్ధాయికి చేరడంతో వైసీపీ ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేందుకు తమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38nb3xi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour