Tuesday, 9 March 2021

పెట్రోల్,గ్యాస్ ధరల పెంపుపై దద్దరిల్లిన ఉభయసభలు: ప్రభుత్వంపై మండిపడ్డ విపక్షాలు

ఎల్పీజీ సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంపుపై పార్లమెంటు దద్దరిల్లింది. మంగళవారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు పెరిగిన ధరలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సోమవారం రోజున కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విపక్షాలు వెంటనే పెంచిన ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేశాయి. విపక్ష పార్టీ సభ్యులను వెనక్కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rz9unE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour