Tuesday, 2 March 2021

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీదే మొదటి స్థానం .. మారిటైమ్‌ ఇండియా సదస్సులో సీఎం జగన్‌

మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ప్రారంభించిన ఈ సదస్సులో వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుండి నాలుగో తేదీ వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సు కొనసాగనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bUthXQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour