Tuesday, 2 March 2021

దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం... ఘన్‌పూర్ వద్ద బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్...

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద దానాపూర్ ఎక్స్‌పెస్‌కు పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం(మార్చి 2) ఉదయం రైలు సికింద్రాబాద్ నుంచి దానాపూర్ బయలుదేరింది. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ వద్దకు చేరుకున్న సమయంలో రైలు ఇంజిన్ బోగీల నుంచి విడిపోయింది. లూప్ లైన్ నుంచి మెయిన్ ట్రాక్‌కు మారుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b61jsR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour