Tuesday, 2 March 2021

హిమాలయాల్లోని ఈ అద్భుత పర్వతాన్ని అధిరోహించటం నిషిద్ధం... ఎందుకంటే

ఒక వేసవి కాలంలో బస్సులో వెళుతూ కిటికీ లోనుంచి బయటకు చూస్తున్నాను. చిన్నచిన్న కొండల మధ్య నింగినంటుతూ త్రిభుజాకారంలో ఒక భారీ శ్వేత పర్వతం ప్రత్యక్షమైంది. ఆకాశంలో మేఘాలు దాని శిఖరాన్ని కప్పేశాయి. ఆ పర్వతం సంభ్రమాశ్చర్యాలను రేకెత్తించింది. దశాబ్ద కాలంగా హిమాలయాల్లో పర్యటిస్తూ అనేకానేక పర్వతాలను చూసిన నేను.. ఇటువంటి అద్భుతమైన పర్వతాన్ని చూడటం ఇదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r7LBmK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour