దేశంలో అత్యవసర స్థితి విధించాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం తప్పిదమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మంగళవారం ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కౌశిక్ బసుతో మాట్లాడుతూ అన్నారు. 1975 నుంచి 1977 మధ్య 21 నెలలపాటు విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిందంతా తప్పే అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ హక్కులు,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/383S4Yt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment