Thursday, 25 March 2021

రేపే భారత్ బంద్..బంద్ కు ఏపీ సర్కార్ మద్దతు, రైతు సంఘాల విజ్ఞప్తి ఇదే!!

కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొనసాగిస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది . నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 26 వ తేదీన భారత్ బంద్ ను నిర్వహించాలని, గ్రామీణ స్థాయిలో కూడా బంద్ ను కొనసాగించాలని దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cik2C8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour