Thursday, 25 March 2021

అనూహ్యం: అసెంబ్లీ ఎన్నికల కోసం లోక్‌సభ నిరవధిక వాయిదా -అర్ధాంతరంగా ముగిసిన బడ్జెట్ సమావేశాలు

చట్టసభల నిర్వహణ విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కార్ మరో అనూహ్య చర్యకు పాల్పడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఏకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించారు. అర్ధాంతరంగా భేటీని ముగించేసి, లోక్ సభను నిరవధికంగా వాయిదా వేసేలా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PoQKZQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour