Sunday, 7 March 2021

మహమూద్ అలీ మనవడిపై ర్యాగింగ్ కేసు: తమను కాపాడాలంటూ పోలీసులకు వేడుకోలు

హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్‌పై పంజాగుట్ట పోలీసులకు ఓ ఫిర్యదు అందింది. అతడు ర్యాగించే స్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కొందరు విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఫరాన్ నుంచి తమను కాపాడాలంటూ ఓ విద్యార్థి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోంమంత్రి మనవడు ఫరాన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ముఫకంజా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30k2zCH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour