Sunday, 7 March 2021

మహిళలపైనా మమత వేధింపులు -బీజేపీతోనే ‘బంగారు బంగ్లా’ -కోల్‌కతా మెగా ర్యాలీలో ప్రధాని మోదీ

మార్పు తెస్తానంటూ గద్దెనెక్కిన మమతా బెనర్జీ బెంగాలీల విశ్వాసాన్ని వమ్ము చేశారని, ఆమె చేతిలో మోసపోయిన జనం ఇప్పుడు బీజేపీని ఆదరిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఒకవైపు ఉంటే, బెంగాల్ ప్రజలంతా మరోవైపు నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మోదీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v50RDw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour