Wednesday, 3 March 2021

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? వ్యాక్సినేషన్ కు ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !!

భారతదేశంలో ఇప్పటివరకు 1.63కోట్లకు పైగా ప్రజలకు కరోనావైరస్ వ్యాక్సినేషన్ కొనసాగింది . ఎవరిపైనా ఎక్కువగా ప్రతికూల ప్రభావం కనిపించనప్పటికీ, కొద్దిపాటి మందిలో మాత్రం కొన్ని దుష్ప్రభావాలు , అనారోగ్యం సంభవించింది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అనారోగ్యానికి గురైన కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొద్దిమందిలో దుష్ప్రభావం చూపించినంత మాత్రాన కోవిడ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sOIkt6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour