Wednesday, 3 March 2021

కొత్త పార్లమెంటు నిర్మాణంలో అద్భుతం- 3 సొరంగాలు-ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇళ్లతో కనెక్టివిటీ

ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టులో మరో ప్రత్యేకత చోటు చేసుకోనుంది. ప్రస్తుత పార్లమెంటు భవనంలో లేని ఓ సరికొత్త ఏర్పాటును ఈసారి సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టులో చేపడుతున్నారు. దీంతో ప్రధాని, ఉపరాష్ట్రపతి తమ నివాసాల నుంచి ఎంపీలు తమ ఛాంబర్ల నుంచి రోడ్డుపైకి రాకుండానే భూగర్బం నుంచే పార్లమెంటుకు చేరుకునే అవకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c4sO5H
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour