Monday, 1 March 2021

వార్డు వాలంటీర్లపై ఎస్ఈసి ఆంక్షలపై జగన్ సర్కార్ సవాల్ .. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే కాదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తుంది . తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో వార్డు వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని నిర్ణయం తీసుకుంది ఎస్ఈసి . ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా సమావేశాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b1AF4A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour