Monday, 1 March 2021

క్షుద్రపూజ..ఒంటిపై దుస్తులు లేకుండా: మైనర్ బాలికకు రూ.50 కోట్లు ఎర

ముంబై: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోట్ల రూపాయల డబ్బుల వాన కురుస్తుందంటూ ఆశ చూపిన అయిదుమంది యువకులు.. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీనికోసం వారు మూఢనమ్మకాల మార్గాన్ని ఎంచుకున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందంటూ బాలికను బలవంత పెట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38081ia
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour