Saturday, 6 March 2021

అస్వస్థతకు గురైన బీజేపీ ఎంపీ... విమానంలో ముంబై తరలింపు... కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరిక...

బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో ఎంపీని చేర్చినట్లు ఆమె కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఆమె అస్వస్థతకు గురవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఫిబ్రవరి 19న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3blUrrH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour