Saturday, 6 March 2021

సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం- ఈ నెల 15 నుంచి హైబ్రిడ్‌ విధానంలో కేసుల విచారణ

కరోనా నేపథ్యంలో భారత్‌లో వివిధ రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని వ్యవస్ధలూ రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఇదే క్రమంలో భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు కూడా కేసుల విచారణలో ప్రయోగాత్మకంగా వర్చువల్‌ విధానంలోకి వచ్చేసింది. అయితే కొన్ని కేసుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇకపై భౌతికంగానూ, వర్చువల్‌ గానూ కలిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c9ckcb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour