Sunday, 7 March 2021

ఉమెన్స్ డే: స్వయం సహాయక గ్రూపులకు ప్రత్యేక శాఖ: ఒడిశా సర్కారు కీలక నిర్ణయం

భువనేశ్వర్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల స్వయం సహాయక గ్రూపులను మరింత బలోపేతం చేసేందుకు కొత్త శాఖ ‘మిషన్ శక్తి'ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మిషన్ శక్తి, ఒడిశా జీవనోపాధి మిషన్(ఓఎల్ఎం) డైరెక్టరేట్‌ను మిషన్ శక్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PJOzjB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour