Sunday, 7 March 2021

రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40వేల మంది మహిళలు ఢిల్లీ దిశగా సాగుతూ నిరసన తెలుపుతాయని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే పలువురు మహిళలు తమ నిరసనలను ప్రారంభించారని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించనున్నట్లు రైతు సంఘాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qkXHrn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour