Monday, 15 March 2021

అది గెలుపు కాదు..వైసీపీ బలుపు: ఆ పేరు వింటే గన్నేరు పప్పుకు వణుకు: జగన్‌పై టీడీపీ ఫైర్

విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 73 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ సాధించిన విజయాన్ని తక్కువగా అంచనా వేస్తోంది. వైసీపీ సాధించిన గెలుపు.. గెలుపు కాదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విజయాన్ని వైసీపీ బలుపుగా తాము

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qOvglQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour