Monday, 15 March 2021

దేశంలో మళ్లీ కరోనా విలయం -కొత్తగా 26,291 కేసులు, 118 మంది బలి -2021లో ఇదే హయ్యెస్ట్

కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలో మళ్లీ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కొత్త వేరియంట్ల రూపాన్ని సంతరించుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ, మళ్లీ భయపడే స్థాయికి చేరాయి. డిసెంబర్, జనవరిలో తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించిన కేసులు.. తిరిగి మూడు నెలల గరిష్టానికి చేరాయి.. మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OviaNr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour