Friday, 26 March 2021

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వల్ప అస్వస్థత .. ఛాతీలో అసౌకర్యం, ఆర్మీ ఆస్పత్రిలో చేరిక

భారత రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యం ఉందని ఆయన చెప్పడంతో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ను వైద్యం నిమిత్తం ఢిల్లీలోని ఆసుపత్రిలోచేర్పించారు . ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fgEMw7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour