Friday, 26 March 2021

ముంబై మాల్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం .. 10కి పెరిగిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ

మహారాష్ట్ర రాజధాని , దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఓ మాల్ లో నిర్వహిస్తున్న కోవిడ్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ముంబై నగరంలోని భాండప్ ప్రాంతంలో ఓ మాల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే మాల్ లో అంతస్తులో కరోనా ఆసుపత్రి కూడా ఉండటంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3spLkwa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour