Friday, 12 March 2021

ఏఐసీటీఈ వివాదాస్పద నిర్ణయం... ఇకపై ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు మ్యాథ్స్,ఫిజిక్స్ తప్పనిసరి కాదు..

ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు చదవడం తప్పనిసరి. కానీ ఈ నిబంధన విషయంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్,ఫిజిక్స్ సబ్జెక్టులను చదవడం తప్పనిసరి కాదని పేర్కొంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ విడుదల చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rJLbmT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour