Friday, 12 March 2021

ఎన్నికల కమిషనర్లుగా ప్రభుత్వోద్యోగులా ? సుప్రీంకోర్టు ఆగ్రహం- రాజ్యాంగం అపహాస్యం

ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్లుగా ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు కాకూడదని అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. గోవా ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌పై బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గోవాలోని ఐదు మున్సిపాలిటీలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qGLdKQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour