Thursday, 4 March 2021

ఈ ఏడాది రోళ్ళు పగిలే ఎండలు .. ఐఎండీ నివేదిక ఇప్పుడే చెమటలు పట్టిస్తుందిగా !!

ఈసారి వేసవికాలంలో ఎండలు దంచికొట్టనున్నాయి . ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మార్చి, మే వరకు వేసవి ఎలా ఉంటుందో అంచనా వేసిన, భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ఉత్తర, ఈశాన్య, తూర్పు, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e99N4K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour