Thursday, 4 March 2021

AP Bandh on 5th March 2021 : రేపు ఏపీ బంద్‌- విశాఖ ఉక్కుకు మద్దతుగా

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికసంఘాల పిలుపు మేరకు రేపు తలపెట్టిన ఏపీ బంద్‌కు సర్వం సిద్ధమైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికసంఘాలతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన అన్ని కార్మికసంఘాలు ఏపీలోని 13 జిల్లాల్లో రేపు బంద్‌ నిర్వహించనున్నాయి. దీనికి ఇప్పటికే విపక్ష టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uRldzV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour